శ్రీ ధర్మ శాస్తా సన్నిధానం ఆధ్వర్యంలో
నాయుడు గురుస్వామి సమక్షంలో 18 వ అంబలం పూజ
మేల తాళాలు , మంగళ వాయిద్యాల నడుమ స్వామి ఊరేగింపు
మాధవధార, న్యూస్ వన్ :
శ్రీ ధర్మ శాస్తా సన్నిధానం ఆధ్వర్యంలో నాయుడు గురుస్వామి సమక్షంలో 18 వ అంబలం పూజ కార్యక్రమం మాధవధార అప్పయ్యనగర్ కెటిఏం షో రూమ్ వద్ద ఘనంగా నిర్వహిస్తుమాని మేల తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కార్యక్రమంకి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి స్థానికులు కూడా వచ్చి అయ్యప్పను స్మరించుకుంటూ పూజలో పాల్గొననలని గురు స్వామి శరత్ బాబు అన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడ్తూ ప్రతి క్రమం తప్పకుండ ఈ అంబలం పూజ కార్యక్రమం నిరవహిస్తూవస్తున్నామని అన్నారు.ఇది 18 వ అంబలం పూజ అని శ్రీ ధర్మ శాస్తా సన్నిధానం ఆధ్వర్యంలో నాయుడు గురుస్వామి సమక్షంలో నిరవహిస్తున్నామని అన్నారు.అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకలు , స్వామిని స్మరిస్తూ భజన కీర్తనలు,మేల తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.ఇది చూడటానికి రెండు కళ్ళు సరిపోవని,మరల ఇలాంటి పూజ కార్యక్రం చూడాలంటే మరో ఏడాది పాటువేచిఉండాలని అన్నారు.స్థానికంగా జరుగుతున్నా ఆ పూజ కి అందరు తరలిరావాలిఅని ఆ అయ్యప్ప కృపకు పాత్రులు కావాలని కోరారు.
సంబంధిత వార్తలు (Related News)
అన్నీ చూడండి
బహుముఖ ప్రజ్ఞాశాలి కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ
2 నెలల క్రితం
రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
2 నెలల క్రితం
ప్రభుత్వ ఎక్స్ గ్రేషియో చెక్కును బాధితలకు అందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
2 నెలల క్రితం
జీవీఎంసీ పరిధిలో అనధికార లేఔట్లను క్షుణ్ణంగా పరిశీలించండి
2 నెలల క్రితం
బంగాళాఖాతంలో అల్పపీడనం..నెలాఖరున వర్షాలు
2 నెలల క్రితం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు
2 నెలల క్రితం
డోనాల్డ్ ట్రంప్ దాడులకు దిగడం దారుణం
2 నెలల క్రితం
70 వార్డు ప్రజలకు ఎప్పుడు ఋణ పడి ఉంటా : ఉరుకూటి చందు
ఒక నెల క్రితంమరిన్ని వీడియోలు (More Videos)
ఈ రాత్రికి ఏపీ సచివాలయంలోనే సీఎం
Feb 25
రెండు తెలుగు రాష్ట్రాల
Feb 25